తీరాన్ని తాకిన తుపాన్.. గుజరాత్ లో భారీ వర్షాలు..

శక్తి టీవీ, వెబ్ డెస్క్: అతితీవ్ర తుపాన్ బిపోర్‌జాయ్‌.. ఎట్టకేలకు తీరాన్ని దాటింది. గుజరాత్‌ కచ్‌ ప్రాంతంలోని కోట్‌ లఖ్‌పత్‌ సమీపంలో గురువారం రాత్రి తీరాన్ని తాకింది.

Read more

బెంగళూరులో హైదరాబాద్ యువతి హత్య

శక్తి టీవీ, వెబ్ డెస్క్: ప్రేమించిన యువకుడి చేతిలోనే తెలంగాణ యువతి హత్యకు గురైంది. ఈ దారుణ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. హైదరాబాద్‌‌కు చెందిన ఆకాంక్ష విద్యాసాగర్(23),

Read more

బ్రేకప్ చెప్పినందుకే కిరాతకంగా చంపేశాడు: పోలీసులు

శక్తి టీవీ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన బాలిక హత్య కేసులో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. తన ప్రేమకు బ్రేకప్ చెప్పడంతోనే

Read more

త్వరలో పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి.. మోదీ కీలక ప్రకటన..

శక్తి టీవీ, వెబ్ డెస్క్: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, రాజ్యసభ డిప్యూటీ

Read more

పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?

శక్తి టీవీ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Read more

ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు బాలికలు సజీవదహనం

శక్తి టీవీ, వెబ్ డెస్క్: బిహార్​లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Read more

రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య ఇంట్లో దొంగతనం, దొంగలు ఎవరో తెలుసా..?

చెన్నై : గత 18ఏళ్లుగా ఇంట్లో పనిచేసిన ఈశ్వరి దొంగిలించిన నగలు అమ్మి ఆ డబ్బుతో ఇంటిని కొనుగోలు చేసిందని పోలీసులు వెల్లడించారు. నివాసానికి సంబంధించిన పత్రాలను

Read more

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి

పశ్చిమ బెంగాల్ : బెంగాల్ ​లోని దుర్గాపుర్​లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో ఏడాదిన్నర

Read more

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

ఢిల్లీ : ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. రూ.11.28 కోట్ల విలువైన 753 గ్రాముల కొకైన్ ను కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు.

Read more

నేడు ఢిల్లీ విమానాశ్రయానికి రామ్ చరణ్.. అనంతరం ప్రధానితో భేటీ

ఢిల్లీ : ‘RRR’ సినిమాతో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకుంటున్నారు. నేరుగా ఆస్కార్ వేదిక నుంచి

Read more