జాతీయ వార్తలు

జాతీయ వార్తలు

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి

పశ్చిమ బెంగాల్ : బెంగాల్ ​లోని దుర్గాపుర్​లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో ఏడాదిన్నర

Read More
జాతీయ వార్తలు

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

ఢిల్లీ : ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. రూ.11.28 కోట్ల విలువైన 753 గ్రాముల కొకైన్ ను కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు.

Read More
జాతీయ వార్తలు

నేడు ఢిల్లీ విమానాశ్రయానికి రామ్ చరణ్.. అనంతరం ప్రధానితో భేటీ

ఢిల్లీ : ‘RRR’ సినిమాతో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకుంటున్నారు. నేరుగా ఆస్కార్ వేదిక నుంచి

Read More
జాతీయ వార్తలు

కశ్మీర్‌లో లక్షల కోట్ల విలువైన లిథియం నిల్వలు.. వేలం వేయనున్న కేంద్రం.. ఎవరి చేతుల్లోకి వెళ్తుందో మరి..!

ఢిల్లీ : Lithium Reserves: ఈ నెల ప్రారంభంలో భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లో రికార్డు స్థాయిలో 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు బయటపడ్డ సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్

Read More
జాతీయ వార్తలు

అత్యాచారం చేసిన కామాంధుడి తల్లిపై బాధితురాలు కాల్పులు

ఢిల్లీ : ఢిల్లీలోని భాజన్‌పురలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుడి తల్లిని బాధితురాలు చెరబట్టింది. నిందితుడి తల్లిపై తుపాకీతో బాధితురాలు కాల్పులు

Read More
జాతీయ వార్తలు

మార్చి లేదా ఏప్రిల్ 2024లో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు

న్యూఢిల్లీ : జియో, ఎయిర్ టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్రస్తుతం తమ వినియోగదారులకు 5G సేవలను అందజేస్తుండగా, ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్

Read More
జాతీయ వార్తలు

థియేటర్లలో బయట ఫుడ్ అనుమతిపై… సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఢిల్లీ : కుటుంబ సమేతంగా, పిల్లాపాపలతో కలిసి హాయిగా సినిమా చూద్దామని వెళ్లే వాళ్లు సినిమా ముందు, ఇంటర్వెల్ కి ఏదొకటి కొనుక్కుని, అవి తింటూ సినిమా

Read More
జాతీయ వార్తలు

ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గట్టిగా పూజలు

ఢిల్లీ : మొత్తానికి ఆయన ఏమనుకుంటే అది చేస్తారు. అది కష్టమైనా, నష్టమైనా పర్వాలేదు. పోరాట తత్వమే ఆయన నినాదం, విధానం, వాటితోనే ఇన్నాళ్లూ నెట్టుకొచ్చారు. తెలంగాణాలో

Read More
జాతీయ వార్తలు

ఎండీసీని ఊడ్చేసిన ఆప్..! -ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ.!

ఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ దూసుకుపోతోంది. మొత్తం 250డివిజన్లలో 134డివిజన్లను ఆప్‌ కైవసం చేసుకోగా, బీజేపీ 104, కాంగ్రెస్‌ 9సీట్లను గెలుచుకున్నాయి.

Read More