SI బోడ్డెపల్లి మురళి ని కలిశాన కంచారన కిరణ్
శక్తి టీవీ, విజయనగరం :- కిరణ్ గ్రూప్ చైర్మన్ & ఎం.డి … గౌ శ్రీ కంచారన కిరణ్ కుమార్ గారు ప్రముఖ పోలీసు అధికారి గౌ శ్రీ SI బోడ్డెపల్లి మురళి గారు ని మర్యాదపూర్వకంగా కలిశారు. కిరణ్ ఆయనకి పుష్ప గుచ్చాలను అందజేషి చాళువ తో సత్కరించారు. కిరణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పై పోరాడుతూ నిరంతరం సేవ చేస్తున్న అధికారి గా మీరు మరిన్ని సేవలు ప్రజలు కు అందించాలని, మరింత ఉన్నతమైన శిఖరాలు కు చేరుకోవాలని, మనస్ఫూర్తిగా భగవంతుడు ని కోరుకుంటున్నాను అని కిరణ్ తెలియచేసారు. అలాగే శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు తేలిపారు.