National News

జాతీయ వార్తలు

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. భద్రతా బలగాలపై మిలిటెంట్ల బాంబు దాడి..

శక్తి టీవీ, మణిపుర్‌ :- ఈ శాన్య రాష్ట్రం మణిపుర్‌లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లోని మోరేలో భద్రతా బలగాల పోస్ట్‌పై మిలిటెంట్లు దాడికి

Read More
జాతీయ వార్తలు

త్వరలో పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి.. మోదీ కీలక ప్రకటన..

శక్తి టీవీ, వెబ్ డెస్క్: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, రాజ్యసభ డిప్యూటీ

Read More
జాతీయ వార్తలు

పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?

శక్తి టీవీ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Read More
జాతీయ వార్తలు

రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య ఇంట్లో దొంగతనం, దొంగలు ఎవరో తెలుసా..?

చెన్నై : గత 18ఏళ్లుగా ఇంట్లో పనిచేసిన ఈశ్వరి దొంగిలించిన నగలు అమ్మి ఆ డబ్బుతో ఇంటిని కొనుగోలు చేసిందని పోలీసులు వెల్లడించారు. నివాసానికి సంబంధించిన పత్రాలను

Read More
జాతీయ వార్తలు

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి

పశ్చిమ బెంగాల్ : బెంగాల్ ​లోని దుర్గాపుర్​లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో ఏడాదిన్నర

Read More
జాతీయ వార్తలు

నేడు ఢిల్లీ విమానాశ్రయానికి రామ్ చరణ్.. అనంతరం ప్రధానితో భేటీ

ఢిల్లీ : ‘RRR’ సినిమాతో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకుంటున్నారు. నేరుగా ఆస్కార్ వేదిక నుంచి

Read More
జాతీయ వార్తలు

థియేటర్లలో బయట ఫుడ్ అనుమతిపై… సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఢిల్లీ : కుటుంబ సమేతంగా, పిల్లాపాపలతో కలిసి హాయిగా సినిమా చూద్దామని వెళ్లే వాళ్లు సినిమా ముందు, ఇంటర్వెల్ కి ఏదొకటి కొనుక్కుని, అవి తింటూ సినిమా

Read More
జాతీయ వార్తలు

ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గట్టిగా పూజలు

ఢిల్లీ : మొత్తానికి ఆయన ఏమనుకుంటే అది చేస్తారు. అది కష్టమైనా, నష్టమైనా పర్వాలేదు. పోరాట తత్వమే ఆయన నినాదం, విధానం, వాటితోనే ఇన్నాళ్లూ నెట్టుకొచ్చారు. తెలంగాణాలో

Read More
జాతీయ వార్తలు

ఎండీసీని ఊడ్చేసిన ఆప్..! -ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ.!

ఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ దూసుకుపోతోంది. మొత్తం 250డివిజన్లలో 134డివిజన్లను ఆప్‌ కైవసం చేసుకోగా, బీజేపీ 104, కాంగ్రెస్‌ 9సీట్లను గెలుచుకున్నాయి.

Read More