ఆంధ్రప్రదేశ్

సాయి సయంతిక జన్మదిన వేడుకలకు విచ్చేసినా … సీనియర్ టీడీపీ నేత సనపల వర ప్రసాద్..!!!!

శక్తి టీవీ, విశాఖపట్నం: సీనియర్ టీడీపీ నేత సనపల వర ప్రసాద్ మురళీనగర్‌ లో సాయి సయంతిక పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హజరు అయ్యరు . సాయి సాయంతిక ఫౌండేషన్ ఫౌండర్ కంచారణ చిన్న రాజా రావు ఆయనకి పుష్ప గుచ్చాలను అందజేషి చాళువ తో సత్కరించారు. ఈ కార్యక్రమానికి కిరణ్ గ్రూప్ చైర్మన్ కిరణ్ గారు పాల్గొన్నారు .

Leave a Reply