తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి

శక్తి టీవీ, సూర్యాపేట :- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న లారీ కిందికి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కకడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న లారీ కిందికి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కకడే మృతి చెందారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా.. మునగాల మండంలోని ముకుందాపురం వద్ద తెల్లవారుజూమున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో ఉన్న భార్యాభర్తలు స్పాట్ లోనే మృతి చెందారు. ఆగి ఉన్న లారీ కారణంగా ఈ ఘటన జరిగిందని బాధిత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply