ఎండీసీని ఊడ్చేసిన ఆప్..! -ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ.!
ఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ దూసుకుపోతోంది. మొత్తం 250డివిజన్లలో 134డివిజన్లను ఆప్ కైవసం చేసుకోగా, బీజేపీ 104, కాంగ్రెస్ 9సీట్లను గెలుచుకున్నాయి.
Read More