shakthitv.in
బ్రేకప్ చెప్పినందుకే కిరాతకంగా చంపేశాడు: పోలీసులు
శక్తి టీవీ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన బాలిక హత్య కేసులో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. తన ప్రేమకు బ్రేకప్ చెప్పడంతోనే హత్య చేసినట్లు తెలిపారు. 2021 నుంచి సాక్షితో సాహిల్…