మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత.. భద్రతా బలగాలపై మిలిటెంట్ల బాంబు దాడి..
శక్తి టీవీ, మణిపుర్ :- ఈ శాన్య రాష్ట్రం మణిపుర్లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని మోరేలో భద్రతా బలగాల పోస్ట్పై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. బాంబులు, రాకెట…