వైసీపీలో టికెట్ల పంచాయితీ.. జగన్కి వరుసగా గుడ్ బై చెబుతున్న నేతలు
శక్తి టీవీ, ఆంధ్రప్రదేశ్ :- సీఎం జగన్ సన్నిహితులు, ఆయన కుటుంబసభ్యుల్లా మెలిగినవారు, వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మీయుల్లాంటి నేతలు ఒక్కొక్కరుగా వైసీపీకి గుడ్ బై చెపుతుండటం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.…