shakthitv.in
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాష్​ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ : మాజీ మంత్రి వైఎస్​ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మూడోసారి సీబీఐ విచారణకు హాజరు కాకముందే ముందస్తుగా జాగ్రత్త పడ్డారు. తొలిసారి జ…