shakthitv.in
ఇచ్ఛాపురంలో కూలిన పురాతన వంతెన
శక్తి టీవీ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జీ కూలిపోయింది. ఒడిశాలోని అస్కా నుంచి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 70 టన్నుల గ్రానైట్‌ రాళ్ల లోడుతో లారీ వెళుతోంది. భారీ వ…